వేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు జనగామ,నవంబర్21 (జనం సాక్షి) : సంపూర్ణ స్వచ్ఛత సాధించిన జిల్లాగా జనగామ నిలిచేందుకు లబ్ధిదారులు సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని డ్వామా పీడీ అన్నారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే ఓడీఎఫ్ గ్రామాలు సాధ్యమవుతాయని అన్నారు. జిల్లాలో వందశాతం మరుగుదొడ్లు పూర్తి … వివరాలు → (JANAM SAKSHI)