హైదరాబాద్, : సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు జనవరి 1వ తేదీ నుంచి నెల చివరివారం వరకు లింగంపల్లి -కాకినాడ టౌన్ మధ్య 28 సూపర్ఫాస్ట్ ఏసీ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. లింగంపల్లి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైళ్లు బేగంపేట, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, … వివరాలు → (JANAM SAKSHI)