Hyderabad:– టీడీపీకి 130 స్థానాలకు పైగానే వస్తాయి – టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమరావతి, మే20(జనంసాక్షి) : లగడపాటి రాజగోపాల్ టీడీపీకి 110 వరకు స్థానాలు వస్తాయని తన సర్వేద్వారా వెల్లడించారని, ఆ సర్వే తప్పని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. లగడపాటి చెప్పినట్లు టీడీపీకి … వివరాలు →