X Close
X
9848328698

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం


636946148777471990-300x182
మహబూబ్‌నగర్‌,జూలై22(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు.  జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు.  మొక్కలు నాటే కార్యక్రమం బాధ్యతగా ఉండాలన్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సిబ్బంది ప్రభుత్వ దవాఖానల్లో మొక్కలు నాటాలని, పంచాయతీరాజ్‌ వారు గ్రామాల రోడ్ల వెంబడి మొక్కలు … వివరాలు (JANAM SAKSHI)