Hyderabad:రాజకీయ పునరావాసానికి కేంద్రంగా ఉన్న అన్ని వ్యవస్థలకు మంగళం పాడడం ద్వారా ప్రజల డబ్బులను ఆదాచేయాలి. వాటిని అభివృద్దికి కేటాయించాలి. గతంలో ఎన్టీఆర్ కాలంలో రద్దు చేసిన మండలిని పునరుద్దరించడమే తప్పు. పునరుద్దరించిన మండలితో ప్రజలకు ఒరిగిందేవిూ లేదు. నేరుగా ఎన్నిక కాలేని వారిని మండలిలోకి తీసుకుని వచ్చే యత్నాలతో లాభం లేదని నిరూపితం అయ్యింది. … వివరాలు →