గద్వాల,సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : బాలింతలకు, గర్భిణులకు, కౌ మార బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పి ంచాలని మున్సిపల్ కమిషనర్, మెప్మా పీడీ న ర్సింహ మెప్మా సి బ్బందికి సూచించారు. జాతీయ పోషకాహర మాసాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్వో ఆధ్వర్యంలో మెప్మా సిబ్బందికి పోషకాహరంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి కమిషనర్తో పాటు హెచ్ఈ మధుసూదన్రెడ్డి … వివరాలు → (JANAM SAKSHI)