Hyderabad:ప్రస్తుతానికి 18 టేబుళ్ల వారీగా లెక్కింపు అనుమతి వస్తే త్వరగా ఫలితం వెల్లడించే అవకాశం: కలెక్టర్ నిజామాబాద్,మే20(జనంసాక్షి): ఈ నెల23న లోక్సబ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి 185 మంది పోటీ చేశారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో ఓట్ల లెక్కింపు … వివరాలు →