X Close
X
9848328698

కంది కొనుగోళ్లకు రంగం సిద్దం


Hyderabad:    మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌ యార్డుల్లో కంది కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పంటను కొనుగోలు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్‌ మార్కెట్‌యార్డుల ద్వారా పంటను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. … వివరాలు